జాతీయ వార్తలు
మహారాష్టల్రో అత్యధిక కేసులు నమోదు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 17 March 2020
ముంబయి: కరోనా వైరస్ సోకిన కేసులు మహారాష్టల్రో అత్యధికంగా నమోదు అయ్యాయి. దాదాపు ఇక్కడ 39 కేసులు నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాదు ప్రధాన నగరమైన నాగపూర్లో 144 సెక్షన్ విధించారు. కరోనాపై సీఎం ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏ ఒక్క పట్టణాన్ని నిర్బంధంలో ఉంచలేమని అన్నారు. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. దేవాలయాలు, చర్చిలకు గుంపులుగా వెళ్లవద్దని సూచించారు. రానున్న 15 నుంచి ఇరవై రోజులు ఎంతో కీలకమని నాగపూర్ నగర పోలీసు కమిషనర్ రవీంద్ర కందం కోరారు. ఇదిలావుండగా రాష్ట్రంలో అన్నిరకాల పరీక్షలను వాయిదా వేశారు.