తెలంగాణ
మహేశ్బాబు ఇంటి వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు అరెస్టు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 10 January 2020
హైదరాబాద్: రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి యువజన పోరాట సమితి నిరాహార దీక్ష చేపట్టింది. హైదరాబాద్లోని ఫిలింనగర్లోని మహేశ్ బాబు ఇంటి ఎదుట విద్యార్థులు దీక్షకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆ ముగ్గుర్నీ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ ముగ్గురు ఆందోళనాకారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు.