జాతీయ వార్తలు

ఇందు మల్హోత్రా నియామకంపై విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : మహిళా న్యాయవాది ఇందు మల్హోత్రాను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడాన్ని నిలుపుదల చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనం ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరిపేందుకు తిరస్కరించింది. ఆమె నియామకంపై నిలుపుదల ఉత్తర్వులను జారీ చేసేందుకు జస్టిస్ దీపక్ మిశ్రా నిరాకరించారు.