జాతీయ వార్తలు

ప్రతిపక్షాలు ఏకం కావాలి: మన్మోహన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతిపక్షాలు ఏకం కావాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. పెట్రో ధరలను నిరసిస్తూ ప్రతిపక్షలు ఢిల్లీలో నిరసన చేపట్టాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ సహా పలువురు ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ రైతులను ఆదుకోవడంలో మోదీ సర్కార్ దారుణంగా విఫలమైందన్నారు.