ఆంధ్రప్రదేశ్‌

మంత్రాలయంలో 60 కేజీల స్వర్ణ మండపం ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు : మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో గురువారం 60 కేజీల బంగారంతో తయారుచేసిన మండపాన్ని పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఇకపై మఠంలో మూల రాములను స్వర్ణ మండపంలో ఉంచి నిత్య పూజలు చేయనున్నారు.