జాతీయ వార్తలు

మావోయిస్టుల దుశ్చర్య: ఆరుగురికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలో మావోయిస్టుల దుశ్చర్యలు కొనసాగుతున్నాయ. సరిహద్దు భ్రదతా సిబ్బంది లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఐఈడీని పేల్చివేశారు. ఈ ఘటనలో ఆరుగురు భ ద్రతా సిబ్బంది గాయపడ్డారు. భీజాపూర్లోని ఘట్టి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.