ఆంధ్రప్రదేశ్‌

వ్యాపారిని కాల్చిచంపిన మావోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: విశాఖ ఏజెన్సీలోని గూడెం కొత్తవీధి మండలం కుంకుమపూడి వద్ద గుండూరావు అనే వ్యాపారిని సోమవారం ఉదయం మావోయిస్టులు కాల్చిచంపారు. వ్యాపార లావాదేవీల నిమిత్తం పెద్దపాడుకు వెళ్లివస్తున్న గుండూరావును అడ్డగించి మావోలు అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లి తుపాకీతో కాల్చి చంపారు. పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నందునే వ్యాపారిని హతమార్చామని సంఘటన స్థలంలో మావోలు ఒక లేఖను వదిలివెళ్లారు.