జాతీయ వార్తలు

మావోల దాడిలో ఏడుగురు జవాన్ల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సిఆర్‌పిఎఫ్‌కు చెందిన ఓ వాహనాన్ని బుధవారం మందుపాతరతో పేల్చివేయడంతో ఏడుగురు జవాన్లు అక్కడికక్కడే మరణించారు. జవాన్లు ఈ వాహనంలో దంతెవాడ నుంచి మైలవరం వెళ్తుండగా మావోలు పసిగట్టి మందుపాతర పేల్చారు.