జాతీయ వార్తలు
ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేశా : మర్రి శశిధర్ రెడ్డి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 14 December 2015
న్యూఢిల్లీ : కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారితో కాంగ్రెస్ నేత మర్రి శశిధర్రెడ్డి భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీలో ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఆధార్ కార్డు అనుసంధానంతో ఓట్లు తొలగించారని ఆయన మీడియాతో చెప్పారు.