ఆంధ్రప్రదేశ్‌

మేయర్ దంపతుల హత్య కేసులో ముగ్గురి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: చిత్తూరు నగర మేయర్ అనూరాధ, ఆమె భర్త హత్య కేసుకు సంబంధించి మహిళా కార్పొరేటర్ భర్త మురుగ, ప్రధాన సూత్రధారి చింటూ పి.ఏ పరంధామ, హరిదాసులను పోలీసులు అరెస్టు చేశారు. కీలక నిందితుడైన చింటూ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తాజాగా అరెస్టు చేసిన ముగ్గురిని సోమవారం మీడియా ముందు హాజరుపరిచారు.