ఆంధ్రప్రదేశ్‌

ఆస్తి తగాదాలతోనే మేయర్ దంపతుల హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: ఆర్థిక లావాదేవీలు, భూ తగాదాలే చిత్తూరు మేయర్ దంపతుల హత్యకు కారణమని విచారణలో తేలినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ సోమవారం చెప్పారు. ఈ జంట హత్యల కేసులో 23 మందిపై కేసులు నమోదు చేసి ఆరు తుపాకులు, ఐదు కత్తులను స్వాధీనం చేసుకున్నామని, కేసు విచారణ తొంభై శాతం వరకూ పూర్తయిందని చెప్పారు.