ఆంధ్రప్రదేశ్‌

పెన్నా నదిలో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: ఇక్కడి పెన్నా నదిలో మునిగి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న తొమ్మిదో తరగతి విద్యార్థులు ఫైజుద్దీన్, లతి, వర్షిత్ శుక్రవారం ఉదయం రంగనాథస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను చూసేందుకు వచ్చారు. ఆలయంలోకి వెళ్లే ముందు పెన్నా నదిలో స్నానం చేసేందుకు దిగారు. నీట మునిగిన వీరు ఈత రాకపోవడంతో మరణించారు. కాసేపటికి పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి మృతదేహాలను వెలికితీయించారు.