ఆంధ్రప్రదేశ్‌

అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ తగ్గించారు:జీవిఎల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ ఏ ప్రాతిపదికన తగ్గించారని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ అధికార ప్రతినిధి జీవిఎల్ నరసింహారావు విమర్శించారు. ఒకప్పుడు వీటి ఆస్తుల విలువ 25వేల కోట్ల రూపాయలు ఉంటే ఎందుకు తగ్గించారని ప్రశ్నించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఈనెల 27న విశాఖపట్నంలో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.