జాతీయ వార్తలు

ఒక్క మృతదేహం లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేఘాలయ: మేఘాలయ మైనింగ్ ఘటనలో 42 రోజుల తరువాత ఒక మృతదేహాన్ని వెలికితీశారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, భారత నేవీ బృందాలు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో ఈ మృతదేహం బయటపడింది. కసన్ దగ్గరలో తూర్పు జైంట్‌హిల్స్ సమీపంలో దీనిని కనుగొన్నారు. మృతదేహాన్న పోస్టుమార్టమ్ కోసం ఆసుప్రతికి తరలించారు.