జాతీయ వార్తలు

మెహుల్ ఛోక్సీకి రెడ్‌కార్నర్ నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసుల ప్రధాన నిందితుడు మెహుల్ ఛోక్సీకి రెడ్‌కార్నర్ నోటీసు జారీ అయింది. సీబీఐ అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ ఈ నోటీసులు జారీచేసింది. పదమూడు వేల కోట్ల పీఎన్‌బీ స్కామ్‌లో నీరవ్ మోదీ, మెహుల్ ఛోక్సీ ప్రధాన నిందితులు. వీరివురు బ్రిటన్ పారిపోయిన విషయం విదితమే.