ఆంధ్రప్రదేశ్‌

మాజీ మంత్రి మెట్లకు అంతిమ వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనారోగ్యంతో శుక్రవారం హైదరాబాద్ నిమ్స్‌లో కన్నుమూసిన మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు అంత్యక్రియలు శనివారం తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో అధికార లాంఛనాలతో నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తదితరులు హాజరై మెట్లకు నివాళులర్పించారు.