ఆంధ్రప్రదేశ్‌

రాజధాని పేరుతో అక్రమాలు: మంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాజధాని అమరావతి పేరుతో జరిగిన అక్రమాలపై త్వరలో వాస్తవాలు వెల్లడిస్తామని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని ప్రకటించక ముందే కొంతమంది బినామీల పేరుతో ఇక్కడ భూములు కొన్నారని, వారి పేర్లను మంత్రి వెల్లడించారు. మాజీ సీఎం చంద్రబాబు ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని అన్నారు. రాజధాని పరిధిలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతుందని, త్వరలో వాస్తవాలు బయటకు వస్తాయని అన్నారు.