ఆంధ్రప్రదేశ్‌

పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరీపై చర్యలు తీసుకుంటాం : మంత్రి పీతల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు : ముఖ్యమంత్రి చంద్రబాబుపై పరుష వ్యాఖ్యలు చేసిన పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి పీతల సుజాత తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ అందరికీ ఆమోదయోగ్యమైన ఇసుక విధానాన్ని అమలు చేస్తామని, దీనికోసం అందరి అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పారు.