జాతీయ వార్తలు

ప్రజల వద్దకు వెళ్లండి: ఎంపీలతో మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: పార్టీ ఎంపీలంతా నియోజకవర్గాలకు వెళ్లి ప్రజలతో మమేకం కావాలని బిజెపి ఎంపీలను ప్రధాని మోదీ ఆదేశించారు. ఇక్కడ మంగళవారం ఎంపీలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ఎంతో ప్రచారం చేస్తోందని, వాటి పట్ల ప్రజల మనోభావాలను తెలుసుకోవాలన్నారు. ఈనెల 26తో మోదీ ప్రధాని పదవి చేపట్టి రెండేళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. వారం రోజుల పాటు నియోజకవర్గాల్లో ఉంటూ, ప్రజల స్పందనను తనకు తెలియజేయాలని ఆయన ఆదేశించారు.