జాతీయ వార్తలు

సిండికేట్ రాజకీయాలను పెకిలించండి:మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో సిండికేట్ రాజకీయాలు నడుస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఆయన పశ్చిమ మిడ్నాపూర్‌లోని కిసాన్ ర్యాలీలో మాట్లాడుతూ ఇక్కడ ఏ పని జరగలన్నా సిండికేట్ అనుమతి తప్పనిసరి అని విమర్శించారు. ఇక్కడ ప్రజాస్వామ్యం లోపించిందనటానికి నిదర్శనం ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలే నిదర్శనమని అన్నారు.కేంద్రం పంపే నిధులు సైతం సిండికేట్ అనుమతి లేకండా జరగదని అన్నారు.