జాతీయ వార్తలు

మోదీ సభలో కూలిన టెంట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్ సభలో ప్రసంగిస్తుండగా కొన్ని టెంట్లు కూలిపోయాయి. ఇది గమనించిన ప్రధాని స్పెషల్ ప్రొటెక్షన్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ ప్రమాదంలో 24 మంది గాయపడ్డారు. గాయపడినవారికి వెంటనే వైద్యసాయం అందించాల్సిందిగా సూచించారు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులందర్నీ పరామర్శించారు. ఈ ఘటనలో 15మందికి గాయాలయ్యాయి. ఈ సందర్భంగా మోదీ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు.