జాతీయ వార్తలు

అంతరాయం లేని చర్చ జరగాలని ప్రధాని ఆకాంక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఈ రోజు చాలా ముఖ్యమైందని, పార్లమెంటులో సభ్యులు నిర్మాణాత్మకమైన, అంతరాయం లేని చర్చ జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన శుక్రవారంనాడు ఓ ట్వీట్ చేస్తూ..యావత్ భారతదేశం మనల్ని నిశితంగా చూస్తుందని పోస్టు చేశారు.