జాతీయ వార్తలు

జీవ ఇంధనాల సత్ఫలితాలు ప్రతి పల్లెకు చేరాలి:మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జీవ ఇంధనాల సత్ఫలితాలు ఇక ప్రతి పల్లెకు చేరాలని ప్రధాని మోదీ అన్నారు. ఆయన జీవ ఇంధన దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ పది వేల కోట్ల రూపాయలతో 12 ఆధునిక రిఫైనరీల నిర్మాణం జరుగుతుందని అన్నారు. దీనివల్ల 15 లక్షల మందికి ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయని అన్నారు.