జాతీయ వార్తలు

మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడిన మన్మోహన్‌ సింగ్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను నిదానంగా, పూర్తిస్థాయిలో నాశనం చేస్తోందని కాంగ్రెస్‌నేత, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ విమర్శనాస్త్రాలు సంధించారు. పెద్ద నోట్ల రద్దు, యువతకు ఉద్యోగాలు కల్పించకపోవడంతో రాష్ట్రాలలో నేరాలు పెరిగాయని అన్నారు. జిఎస్‌టి, మేక్‌ ఇన్‌ ఇండియా, స్టాండ్‌ అప్‌ ఇండియా పథకాలపై జాతీయ స్థాయిలో చర్చకు పిలుపునిచ్చారు.