జాతీయ వార్తలు

ప్రధాని మోదీ ఆస్తులు వెల్లడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఛాయ్‌వాల్ స్థాయి నుంచి ప్రధానిగా ఎదిగిన ప్రధాని నరేంద్ర మోదీ ఆస్తుల వివరాలను పీఎంఓ కార్యాలయం అధికారులు వెల్లడించారు. ఆయన ఆస్తుల విలువ రూ.2.28 కోట్లు. ఇందులో 1.28 కోట్లు చరాస్తులు కాగా, మోదీ పేరు మీద ఉన్న స్థలం విలువ కోటి రూపాయలు ఉంది. ఆయనకు సొంతంగా కారు కూడా లేదు. మోదీ గుజరాత్‌లోని గాంధీనగర్‌లో 900 గజాల స్థలాన్ని అప్పట్లో లక్ష రూపాయలకు కొనుగోలు చేశారు. ఇపుడు దాని విలువ కోటి రూపాయలకు పెరిగింది.