జాతీయ వార్తలు

నాలుగేళ్లలో ఎంతో చేశాం: మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నాలుగ తరాల కాంగ్రెస్ పాలనలో కంటే తాము నాలుగేళ్లలో ఎంతో అభివృద్ధి చేశామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన శుక్రవారంనాడు మధ్యప్రదేశ్‌లోని షహడోల్ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ఈ ఎన్నికలు మధ్యప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసమని అన్నారు. నాలుగేళ్ల ఎన్డీయే పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.