జాతీయ వార్తలు

విపక్ష ర్యాలీ దేశ ప్రజలకు వ్యతిరేకం:మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిల్వస్సా: కోల్‌కతాలో విపక్షాలు జరిపిన ఐక్యతా ర్యాలీ మోదీకి వ్యతిరేకం కాదని అది దేశ ప్రజలకు వ్యతిరేకం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన గుజరాత్‌లోని సల్విస్సాలో జరిగిన సభలో మాట్లాడుతూ తాను అవినీతికి వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలు విపక్షాలను కలవరపెడుతున్నాయని అన్నారు. ఐక్యత పేరుతో ఏర్పడిన ఈ మహాకూటమి వల్ల ఎవరి వాటాలు వారు మాట్లాడుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు కట్టిస్తే తాము 1.25 కోట్ల ఇళ్లు కట్టించామని చెప్పారు.