జాతీయ వార్తలు
రాష్టప్రతి, ప్రధాని సంతాపం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 21 January 2019
న్యూఢిల్లీ: శివైక్యం చెందిన శవకుమారస్వామి మృతికి రాష్టప్రతి రామనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ సంతాపం ప్రకటించారు. గొప్ప ఆధ్యాత్మిక, మానవతావాది అయిన స్వామిజీ మరణం ననె్నంతో బాధించిందని, విద్యా, వైద్య రంగాలకు ఆయన చేసిన సేవలు మరువలేనివని రాష్టప్రతి తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఇటీవలనే మఠాన్ని సందర్శించి శివకుమారస్వామిజీ ఆశీస్సులు తీసుకోవటం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాని, ఆయన సమాజానికి ఎంతో సేవచేశారని ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే తదితరులు ఆయన మరణం ఆధ్యాత్మికంగా లోటు అని పేర్కొన్నారు.