జాతీయ వార్తలు

ఆ ఉన్నాదులను ఖచ్చితంగా శిక్షిస్తాం:

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: వీర జవాన్ల ప్రాణాలను బలిగొన్న ఆ ఉన్నాదులను ఖచ్చితంగా శిక్షిస్తామని ప్రధాని మోదీ అన్నారు. ఆయన మహారాష్టల్రోని యవత్మాల్‌లో జరిగిన సభలో మాట్లాడుతూ ఇలాంటి హేయమైన చర్యకు పాల్పడిన ఏ సంస్థ అయిన శిక్ష అనుభవించిక తప్పదని, ఇందులో భాగంగా సైనికులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని అన్నారు. ఈ ఘటనలో 49మంది వీర జవాన్లు వీర మరణం పొందారని, వారి త్యాగం వృథాపోదని ఉద్ఘాటించారు. మృత్యువాతపడినవారిలో మహారాష్టక్రు చెందిన ఇద్దరు జవాన్లు కూడా ఉన్నారని అన్నారు. పొరుగున ఉండే దాయాది దేశం ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని అన్నారు.