జాతీయ వార్తలు
పారికర్ పార్థీవదేహానికి మోదీ నివాళి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 18 March 2019
పనాజీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పార్థీవదేహానికి ప్రధాని మోదీ నివాళులర్పించారు. పనాజీ చేరుకున్న ఆయన కాల అకాడమీలో ఉంచిన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన వెంట రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తదితరులు ఉన్నారు. ప్రధాని మోదీ పారికర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో బాధపడుతున్న పారికర్ ఆదివారం రాత్రి మృతిచెందిన విషయం విదితమే.