జాతీయ వార్తలు
మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 25 March 2019
న్యూఢిల్లీ: దేశ ప్రజలు ప్రధాని మోదీ నాయకత్వాన్ని మళ్లీ కోరుకుంటున్నారని సీనియర్ బీజేపీ నేత, కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ అన్నారు. ఆయన సోమవారంనాడు మీడియాతో మాట్లాడుతూ ప్రజలు సమర్థుడైన ప్రధానిని కోరుకుంటే కాంగ్రెస్ కాంట్రాక్ట్ ప్రధానిని తీసుకురావాలని కోరుకుంటుందని అన్నారు. ప్రియాంకా గాంధీ చేసే ఎన్నికల ప్రచారాన్ని పొలిటికల్ పిక్నిక్గా అభివర్ణించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలలకు ఒక్కో ప్రధానిని మారుస్తుందని అన్నారు.