జాతీయ వార్తలు

ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ హైవేకి ప్రధాని మోదీ శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో : అభివృద్ధితో అనుసంధానం అవ్వాలంటే గ్రామాలకు రహదారులు అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆయన గురువారంనాడు ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ హైవేకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్యరహితంగా దీని నిర్మాణం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, మహేష్‌శర్మ హాజరుకాగా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గైర్హాజరయ్యారు.