జాతీయ వార్తలు

మోదీ భార్యకు చీర బహుకరించిన మమత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ప్రధాని మోదీతో భేటీ అయ్యేందుకు అపాయింట్‌మెంట్ కోరిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కోల్‌కతా విమానాశ్రయానికి వచ్చారు. ఆదే సమయంలో ప్రధాని మోదీ భార్య జశోదాబెన్ ఆలయాలు దర్శించుకుంటూ గుజరాత్ వెళ్లేందుకు కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. కోల్ కతా ఎయిర్ పోర్టులో జశోదాబెన్ ను మమత కలిశారు. ఈ సందర్భంగా ఇరువురూ కుశల ప్రశ్నలు వేసుకున్నఅనంతరం జశోదాబెన్ కు మమత ఒక చీరను బహూకరించారు. 16వ తేదీన పశ్చిమబెంగాల్ పశ్చిమ వర్ధమాన్ జిల్లా అసన్ సోల్ లో ఉన్న కళ్యాణేశ్వరి ఆలయాన్ని జశోదాబెన్ దర్శించుకున్నారు.