జాతీయ వార్తలు

సిక్కిం మాజీ గవర్నర్ మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, సిక్కిం మాజీ గవర్నర్ వి.రామారావు మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఈమేరకు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రామారావు పార్టీకి, దేశానికి సేవలు మరువలేనివని కొనియాడారు.