జాతీయ వార్తలు

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రభుత్వం ఎప్పటికీ కట్టుబడే ఉంది : మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల ప్రభుత్వం ఎప్పటికీ కట్టుబడే ఉందని, రానున్న రోజుల్లో ఈశాన్య రాష్ట్రాలు కొత్త ఆవిష్కరణలకు హబ్‌గా తయారవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో మంగళవారం నుంచి రెండు రోజులపాటు ఆయన పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ట్విట్టర్‌ ద్వారా స్పందించారు.