జాతీయ వార్తలు

సీనియర్ మంత్రులతో మోదీ మంతనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధాని మోదీ బుధవారం ఉదయం సీనియర్ మంత్రులతో భేటీ అయ్యారు. మంత్రులు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, సుష్మా స్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.