జాతీయ వార్తలు

మూడు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: బెల్జియం, అమెరికా, సౌదీ అరేబియాల్లో పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు రాత్రి బయలుదేరి వెళుతున్నారు. ముందుగా ఆయన బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ చేరుకుని అక్కడ జరిగే యూరోపియన్ యూనియన్ సమావేశంలో పాల్గొంటారు. ఈనెల 31న వాషింగ్టన్ చేరుకుని రెండు రోజుల అక్కడ జరిగే పలు సదస్సుల్లో పాల్గొంటారు. ఆ తర్వాత సౌదీ అరేబియాలో రెండు రోజుల పర్యటించి పలు ఒప్పందాలు చేసుకుంటారు. కాగా, ఇటీవల ఉగ్రవాదులు దాడులు జరిపినప్పటికీ బ్రస్సెల్స్ ప్రజలు ధైర్యం కోల్పోకుండా వ్యవహరించారని మోదీ పేర్కొన్నారు.