అంతర్జాతీయం
బెల్జియంలో మోదీ బిజీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 30 March 2016
బ్రస్సెల్స్: భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక ప్రధాని నరేంద్రమోదీ తొలిసారిగా బెల్జియంలో పర్యటిస్తున్నారు. బుధవారం ఆయనకు బ్రస్సెల్స్లో ఘన స్వాగతం లభించింది. బెల్జియం ప్రధాని చార్లెస్ మైఖేల్తో ద్వైపాక్షిక చర్చల్లోను, ఇండియన్ యూరోపియన్ యూనియన్ సదస్సులోను ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత మోదీ అమెరికా, సౌదీ అరేబియాల్లో పర్యటించి వచ్చే నెల 3న భారత్కు చేరుకుంటారు.