జాతీయ వార్తలు

కలిసికట్టుగా ఉగ్రవాదంపై పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రజల్లో అశాంతిని రేకెత్తిస్తున్న ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడదాం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారంనాడిక్కడ ఇస్లామిక్ వారసత్వం, అవగాహన, సంయమనాల ప్రోత్సాహం అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ..శాంతి అనేది భారతదేశ ఆత్మ వంటిదని ఆయన అభివర్ణించారు. ఈ సదస్సులో పాల్గొన్న జోర్డాన్ రాజు అబ్దుల్లా-2 మాట్లాడుతూ ఉగ్రవాదంపై పోరాటం అంటే విద్వేషంపై పోరాటం అని అన్నారు. అంతేకాని ముస్లింపై పోరాటమో, ఓ మతంపై పోరాటమో కాదని ఆయన పేర్కొన్నారు.