అంతర్జాతీయం

థెరేసా మేతో మోదీ చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్ : భారత్-బ్రిటన్ సంబంధాలకు నూతన జవసత్వాలు జతకూడుతాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం ఆయన బ్రిటన్ ప్రధాన మంత్రి థెరేసా మేతో చర్చలు జరిపారు. థెరెసా మే మాట్లాడుతూ భారతదేశం, బ్రిటన్ ప్రజల కోసం మనం కలిసి పని చేయగలమని ఆశిస్తున్నట్లు తెలిపారు. భారత సంతతి ప్రజలు సెయింట్ జేమ్స్ కోర్టు హోటల్‌ వెలుపల మోదీకి స్వాగతం పలికారు. అల్బర్ట్ ఎంబాంక్‌మెంట్ గార్డెన్‌లో బసవేశ్వరుని విగ్రహానికి మోదీ పూలమాల వేసి, నివాళులర్పించారు.