జాతీయ వార్తలు

రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఓ బస్సు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోగా, 25 మంది గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.