ఆంధ్రప్రదేశ్
గుప్త నిధుల కోసం ముగ్గురు హత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 15 July 2019
అనంతపురం: జిల్లాలోని తనకల్లు మండలం కొర్తికోటలో గుప్తనిధుల తవ్వకాల కోసం ముగ్గుర్ని హత్య చేశారు. కొర్తికోట శివాలయం వద్ద గుర్తుతెలియని దుండగలు ఈ హత్యలు చేశారు. చనిపోయిన వారిని హనుమమ్మ, సత్యలక్ష్మి, శివరామిరెడ్డిగా గుర్తించారు. గుప్త నిధుల కోసమే ఈ ముగ్గురినీ చంపేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.