ఆంధ్రప్రదేశ్‌

విచారణ పేరుతో పోలీసుల వేధింపులు: ముద్రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: తునిలో కాపు గర్జన సందర్భంగా ఇటీవల జరిగిన హింసాత్మక సంఘటనలపై పోలీసులు ఆందోళనకారులను వేధిస్తున్నారని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. తుని ఘటనలో వాస్తవాలు తెలుసుకోవాలంటే పోలీసులు తనను ప్రశ్నించాలని, విచారణ పేరుతో అమాయకులను వేధించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. విశాఖ జిల్లా కశింకోటలో శనివారం కాపు నేతల సమావేశంలో పాల్గొనేందుకు ముద్రగ