తెలంగాణ

గుర్తుతెలియని ఇద్దరు మహిళల హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కవుకూరు దర్గా సమీపంలో గుర్తుతెలియని ఇద్దరు మహిళల మృతదేహాలను శుక్రవారం స్థానికులు గుర్తించారు. కొందరు పిల్లలు క్రికెట్ ఆడుతుండగా దూరంగా బంతి పడిన చోట మృతదేహాలను కనుగొన్నారు. ఎవరో ఆగంతకులు గొంతుకోసి వీరిని దారుణంగా హత్యచేశారు. వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.