జాతీయ వార్తలు
ముజఫర్నగర్లో మావోల విధ్వంసం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 26 March 2016
పాట్నా: బిహార్లోని ముజఫర్నగర్ జిల్లాలో శనివారం తెల్లవారు జామున మావోయిస్టులు ఓ నిర్మాణ సంస్థకు చెందిన వాహనాలను, యంత్ర పరికరాలను దగ్ధం చేశారు. ముజఫర్నగర్ జంక్షన్ సమీపంలో ఓ ప్రైవేటు సంస్థ రైల్వేలైన్ డబ్లింగ్ పనులను కొంతకాలంగా చేపడుతోంది. సుమారు 60 మంది మావోలు తెల్లవారు జామున అక్కడికి వచ్చి 14 వాహనాలకు, ఇతర పరికరాలకు నిప్పు పెట్టారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.