జాతీయ వార్తలు

ముంబయి దాడి మృతులకు నివాళులర్పించిన లోక్‌సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : ముంబయి 26/11 ఉగ్రవాద ఘటనలో చనిపోయిన వారికి సభ నివాళులర్పించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని సభ్యులు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ నాటి ఘటనలో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడిన భద్రత దళాల సాహసాన్ని, ధైర్యాన్ని గుర్తుచేశారు. వారిని మరోసారి ప్రశంసించారు. అలాగే ఇటీవల కన్నుమూసిన దాదాపు 13 మంది మాజీ పార్లమెంటు సభ్యులకు లోక్‌సభ నివాళులర్పించింది.