జాతీయ వార్తలు

ముంబయి విమానాశ్రయం ఆరుగంటల పాటు మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయి విమానాశ్రయాన్ని మంగళవారంనాడు ఆరుగంటల పాటు మూసివేశారు. ఈ ఉదయం 11 గంటలకు బంద్ చేశారు. మరమ్మత్తుల కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. విమానాశ్రయాన్ని బంద్ చేస్తున్నట్లు అధికారులు ముందే తెలియజేశారు. విమానాశ్రయాన్ని బంద్ చేయటంతో ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.