తెలంగాణ

ముంబయి బయల్దేరిన కెసిఆర్ బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నీటిపారుదల ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకునేందుకు తెలంగాణ సిఎం కెసిఆర్ నేతృత్వంలో ప్రతినిధి బృందం సోమవారం ఉదయం ఇక్కడి నుంచి ముంబయికి బయలుదేరింది. మేడిగడ్డతో పాటు 5 బ్యారేజీల నిర్మాణంపై కెసిఆర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో మంగళవారం చర్చిస్తారు. కెసిఆర్ వెంట మంత్రులు హరీష్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ప్రభుత్వ సలాహాదారులు డి.శ్రీనివాస్, విద్యాసాగరరావు, ఇతర అధికారులు పాల్గొంటున్నారు.