జాతీయ వార్తలు
ముంబయి బీచ్లో విద్యార్థుల స్వచ్ఛ్భారత్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 2 October 2019
ముంబయి: ముంబయి బీచ్లో విద్యార్థులు స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీచ్లో ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించి డంప్లకు తరలించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు పర్యావరణవేత్త అఫ్రోజ్ షా పాల్గొన్నారు. నాటి గాంధీజీ కలను సాకారం చేసేందుకు తాము ప్రతీ వారంలో ఒకరోజు బీచ్ తోపాటు పరిసరాలను పరిశుభ్రం చేస్తున్నామని అఫ్రోజ్ షా చెప్పారు.