జాతీయ వార్తలు

బీఎంసీలో శివసేన, పుణెలో బీజేపీ ఆధిక్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై : మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ముంబై బీఎంసీ ఎన్నికల్లో శివసేన ఆధిక్యంలో ఉండగా, పుణె పురపాలక ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. బీఎంసీలో శివసేన 36 వార్డుల్లో, బీజేపీ 24, కాంగ్రెస్ 6, ఎంఎన్‌ఎస్ 4, ఎన్సీపీ 2 వార్డుల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. పుణెలో బీజేపీ 24 వార్డుల్లో, శివసేన 10, ఎన్‌సీపీ 14, కాంగ్రెస్ 1 వార్డులో ఆధిక్యంలో కొనసాగుతోంది. థానే మున్సిపాలిటీలో శివసేన 10 వార్డుల్లో, ఎన్సీపీ 1 స్థానంలో, ఎంఎన్ఎస్ 1 వార్డులో ఆధిక్యంలో ఉంది.